- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. అన్ని పంచాయతీల్లో నామినేషన్లు వేయాలని కార్యకర్తలతో అన్నారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలన్నారు. వాలంటీర్ల ద్వారా ప్రలోభ పెట్టాలని చూసే కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
Next Story