- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: ఎంతమంది కరోనా పేషంట్లకైనా వైద్యం అందిస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు బూటకమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. గాంధీ ఆస్పత్రిలో కనీసం తిండి, వసతులు కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. బుధవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా బాధితులకు వైద్యం అందించడం ఏమోగాని, కనీసం తిండిపెట్టకపోవడం దారుణమన్నారు. కరోనా తీవ్రమవుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా టెస్టులను తక్కువచేసి చూపిస్తున్నారని హైకోర్టు సైతం వ్యాఖ్యానించిందన్నారు. జూనియర్ డాక్టర్లలకు రక్షణ కల్పించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు.
Next Story