- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మహబూబాబాద్ జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతుంది. కొత్తగూడ మండలం జంగవానిగూడెంలో వింత వ్యాధితో పశువులు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే ఆరు పశువులు మృతి చెందగా.. మరో ఐదు పశువులు తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. నురుగ కక్కుకుంటూ పశువులు మృతి చెందాయి. పశువుల మృతితో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Next Story