వింత వ్యాధితో పశువులు మృతి

by  |
వింత వ్యాధితో పశువులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతుంది. కొత్తగూడ మండలం జంగవానిగూడెంలో వింత వ్యాధితో పశువులు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే ఆరు పశువులు మృతి చెందగా.. మరో ఐదు పశువులు తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. నురుగ కక్కుకుంటూ పశువులు మృతి చెందాయి. పశువుల మృతితో రైతులు ఆందోళన చెందుతున్నారు.


Next Story

Most Viewed