- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : గోవధ నిషేధంపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గో హత్యను నేరంగా భావిస్తూ సీఎం యెడియూరప్ప కేబినెట్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు ఆ రాష్ట్ర గవర్నర్ వాజూభాయ్ వాలా ఆమోదం తెలిపారు. 1964 గోవధ నిషేధ చట్టానికి సవరణలు చేస్తూ తాజా ఆర్డినెన్స్ను రూపొందించారు. ఇదిలాఉండగా, ఈ ఆర్డినెన్స్ తీసుకురావడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
Next Story