- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా ఉధృతంగా పెరుగుతున్న సమయంలో కరోనా కట్టడిలో భాగంగా ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాస్క్ ధరించని వారికి చలాన్లు వేస్తున్నారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2021 నవంబర్ వరకు మాస్క్ ధరించని కేసులు 1,08,736 నమోదయ్యాయి. ముఖ్యంగా ఎల్బీనగర్ జోన్ పరిధిలో 35,862, మల్కాజ్గిరి జోన్ పరిధిలో 34,205, భువనగిరి జోన్ పరిధిలో 11,951, ఆ జోన్ ట్రాఫిక్ వింగ్లో 26,718 మాస్క్ ధరించని కేసులు నమోదు చేశారని పోలీసులు తెలిపారు.
Next Story