రాజ్‌భవన్‌లో నేడు వేడుకలు.. రద్దు

by  |
రాజ్‌భవన్‌లో నేడు వేడుకలు.. రద్దు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ లో నేడు జరగాల్సిన రక్షా బంధన్ వేడుకలను రద్దు చేశారు. కరోనా నేపథ్యంలో వేడుకలను రద్దు చేశారు. కాగా, ప్రతి ఏటా రాజ్ భవన్ లో రాఖీ పండుగ వేడుకల అత్యంత వైభవంగా నిర్వహించే విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో గవర్నర్ కు రాష్ట్ర ప్రజలు, ఇతరులు రాఖీ కట్టే విషయం తెలిసిందే. కానీ, ప్రస్తుతం ఏపీలో కరోనా అల్లకల్లోలం చేస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.

Next Story

Most Viewed