- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ లో నేడు జరగాల్సిన రక్షా బంధన్ వేడుకలను రద్దు చేశారు. కరోనా నేపథ్యంలో వేడుకలను రద్దు చేశారు. కాగా, ప్రతి ఏటా రాజ్ భవన్ లో రాఖీ పండుగ వేడుకల అత్యంత వైభవంగా నిర్వహించే విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో గవర్నర్ కు రాష్ట్ర ప్రజలు, ఇతరులు రాఖీ కట్టే విషయం తెలిసిందే. కానీ, ప్రస్తుతం ఏపీలో కరోనా అల్లకల్లోలం చేస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.
Next Story