- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రస్తుత పరిస్థితుల్లో అద్దెల కోసం ఎవరైనా ఇంటి యజమానులు వేధిస్తే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గూబా సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిస్థితులను అర్థం చేసుకుని యజమానులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులతో రాజీవ్ గౌబా ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
Tags: house rent, house owner, central cabinate secretary rajiv guba, corona, virus, lockdown
Next Story