- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల తన ప్రాణాలకు తెగించి ఓ చిన్నారిని కాపాడిన రియల్ హీరోకు బహుమతి వరించింది. మహారాష్ట్రలోని వాంగని రైల్వే స్టేషన్ లో తన తల్లితో ప్లాట్ ఫాం పై వెళ్తున్న ఓ చిన్నారి ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై పడిపోయింది. అది గమనించిన రైల్వే ఉద్యోగి మయూర్ షెల్కే తన ప్రాణాలకు తెగించి ఆ చిన్నారిని కాపాడాడు. ఈ సంఘటనతో మయూర్ షేల్క్ కు జాతీయస్థాయిలో ప్రశంసలు రావడమే కాకుండా, రూ. 50 వేల నగదు బహుమతిని కూడా అందించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో చూసిన జావా మోటార్ సైకిల్స్ సంస్థ సహ వ్యవస్థాపకుడు అనుపమ్ తరేజా ఓ బైక్ ఇస్తానని ప్రకటించారు. తను మాట ఇచ్చినట్టుగా రియల్ హీరో మయూర్ కు జావా 42 మోడల్ బైక్ ను ప్రదానం చేశారు. మయూర్ ఇంటికే జావా కంపెనీ సిబ్బంది వెళ్లి బైక్ ఇవ్వడం విశేషం.
Next Story