- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: కరోనాతో ఖజానా ఖాళీ అయిన వేళ ప్రభుత్వం ఆసరా పెన్షన్లకు ఏ ఢోకా లేకుండా ఉండేందుకుగాను లైన్ క్లియర్ చేసింది. ఈ ఏప్రిల్ 1తో ప్రారంభమైన ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలలకు ఆసరా పెన్షన్లకు గాను రూ. 2వేల931 కోట్ల విడుదలకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధుల విడుదల అనుమతికి ఆర్థిక సంవత్సరంలో నెలవారి ఖర్చుకు ఉన్న అన్ని పరిమితులకు లోబడి నిర్ణయం తీసుకున్నామని జీవోలో తెలిపారు.
Tags: telangana, asara pensions, rural development g.o
Next Story