- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: సెల్ ఫోన్ దొంగిలించాడంటూ తోటి మత్స్యకార్మికులు ఓ వ్యక్తిని తలకిందులుగా వేలాడతీసి తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా తాడుతో కట్టేశారు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని మంగళూరులో సెల్ ఫోన్ దొంగిలించాడంటూ ఓ మత్స్యకారుడిని తోటి మత్స్యకారులు తలకిందులుగా వేలాడదీసి తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా తాడుతో కట్టేశారు. ఆ సమయంలో అక్కడున్నవారెవరో వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ మారింది. పోలీసుల కంట పడింది. కేసు నమోదు చేసినట్లు పోలీస్ కమిషన్ పేర్కొన్నారు. కాగా, బాధితుడు, అతడిని కొట్టిన మత్స్యకారులందరూ కూడా తెలుగువారేనని సమాచారం.
Next Story