- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కరీంనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం..
by Web Desk |
X
దిశ, తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా అల్గునూర్ 8వ కార్పొరేషన్ పరిధిలో కరీంనగర్, హైదరాబాద్ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న స్కూటర్ ను లారీ ఢీ కొనడంతో ఓ వ్యక్తి అక్కడికి అక్కడే మృతి చెందాడు. టీఎస్ 07 యు హెచ్ 8967 గల లారీ, ఏపి 15 ఏఎక్స్ 5318గల స్కూటీని ఢీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదం లో మృతుడు కరీంనగర్ లోని అశోక్ నగర్ కి చెందిన యంసాని వెంకటేశం గా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకొన్న ఎల్ఎండీ ఎసై ప్రమోద్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story