- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీజేపీ శనివారం నుంచి పాదయాత్రలు నిర్వహించనుంది. ఎన్నికల సంఘం సాగర్ బై ఎలక్షన్స్కు షెడ్యూల్ ఖరారు చేయడంతో.. పాదయాత్రల ద్వారా ప్రజలను కలవాలని ఆ పార్టీ నిర్ణయించింది. ముందుగా పెద్దవూరు, త్రిపురారం, తిరుమలగిరి-సాగర్ మండలాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. రాష్ట్ర స్థాయి గిరిజన నేతలు పాదయాత్రలో పాల్గొననున్నారు. గిరిజన తండాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను కవర్ చేస్తూ పాదయాత్ర కొనసాగించనున్నారు. అయితే అనివార్య కారణాల రీత్యా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదని బీజేపీ నేతలు చెప్పారు.
Next Story