- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ‘ధర్నాచౌక్ ఎత్తేసినోడు.. ఇప్పుడు ధర్నా చేస్తా అంటున్నడు’ అంటూ బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సీఎం కేసీఆర్ను ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. శుక్రవారం తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ వీడియో అప్లోడ్ చేసిన ఆయన.. ‘ధర్నాలు చేయనికి నిన్ను ముఖ్యమంత్రిని చేయలే.. రైతుల మీద దాడిచేయించిన చరిత్ర నీది, నీ బిడ్డది.. నీ సోమరి తనం వల్ల తెలంగాణ రైతు గోస పడుతున్నడు.. చేత గాక పోతే రాజీనామ చేయి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ధర్నాచౌక్ ఎత్తేసినోడు.. ఇప్పుడు ధర్నా చేస్తా అంటున్నడు
ధర్నాలు చేయనికి నిన్ను ముఖ్యమంత్రిని చేయలే..రైతుల మీద దాడిచేయించిన చరిత్ర నీది, నీ బిడ్డది..
నీ సోమరి తనం వల్ల తెలంగాణ రైతు గోస పడుతున్నడు..చేత గాక పోతే రాజీనామ చేయి.. pic.twitter.com/qHfnUETce5
— Arvind Dharmapuri (@Arvindharmapuri) November 12, 2021
Next Story