- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : మీకో దండం.. మీరేసిన ఓట్లకో దండం అంటూ ఎల్ బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అసహనానికి గురయ్యారు. హస్తినపురం డివిజన్ లో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన సుదీర్ రెడ్డికి చేదు అనుభవం అనుభవం ఎదురయింది. స్థానికులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మీరు వద్దు మీ ఓట్లు వద్దు అంటూ అక్కడినుండి పరారయ్యారు. రెండో అంతస్తులో నివాసముండే సొంత ఇంటివారికే వరద సహాయం అందిస్తున్నారని బాధితుల ఆందోళన చేశారు. ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకున్నాడని… ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story