- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ నాగర్కర్నూల్ : తెలంగాణ ప్రభుత్వం దసరా నవరాత్రి, బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఆడపడుచులకు పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాసిరకం గా ఉన్నాయని పాత చీరలు మాదిరి చిరిగి పోతున్నాయని ఇలాంటి నాసిరకమైన బతుకమ్మ చీరలు మాకొద్దు అంటూ మహిళలంతా చీరలను పెట్రోలు పోసి తగలబెట్టారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం లట్టు పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రెండు వందలు పెట్టి బయట మార్కెట్లో కొన్న చీర నాణ్యతగా ఉందని వేలు ఖర్చుచేసి మహిళ ఆత్మగౌరవం నిలబెడుతున్నాం అంటూ పంపిణీ చేస్తున్న చీరలు నాసిరకంగా ఉన్నాయని మండిపడ్డారు. దేవుడి పేరు చెప్పి ప్రజలను మోసం చేయడం సిగ్గుగా లేదా అని మహిళలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.
Next Story