- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తెలంగాణ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ ఆఫీసులో ఇరువురు నేతలు సోమవారం సమావేశం అయ్యారు. దీంతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీ రాష్ర్ట అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ బండి సంజయ్కు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలోనూ కలిసి పనిచేయాలని ఇరుపార్టీలు చూస్తున్నట్టు సమాచారం. మర్యాదపూర్వక భేటీ అని బీజేపీ పార్టీ నేతలు చెబుతున్నారు.
Next Story