- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు లోయలో రేపటి నుంచి స్వచ్ఛంద లాక్డౌన్ అమలు కానుంది. అరకు ఏజెన్సీలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పౌర సంక్షేమ సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛంద లాక్డౌన్కు వర్తక సంఘం మద్దతు ప్రకటించింది. దీంతో ప్రతి శుక్రవారం జరిగే అరకు వారపు సంతను అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు అరకు వాసుల్లో సచివాలయ ఉద్యోగులు అవగాహన కల్పిస్తున్నారు.
Next Story