రేపటి నుంచి అరకులో స్వచ్ఛంద బంద్

by  |
రేపటి నుంచి అరకులో స్వచ్ఛంద బంద్
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు లోయలో రేపటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్ అమలు కానుంది. అరకు ఏజెన్సీలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పౌర సంక్షేమ సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు వర్తక సంఘం మద్దతు ప్రకటించింది. దీంతో ప్రతి శుక్రవారం జరిగే అరకు వారపు సంతను అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు అరకు వాసుల్లో సచివాలయ ఉద్యోగులు అవగాహన కల్పిస్తున్నారు.



Next Story

Most Viewed