- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, దేవరకొండ: వారంతా కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజు మాదిరే కూలీ పనులకు శుక్రవారం వెళ్లారు. వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం తిరుగు పయనం అయ్యారు. అప్పటికే వర్షం భారీగా పడుతోంది. కూలీలతో వస్తున్న ఆటో మార్గమధ్యలో వస్తుండగా వాగు దాటే క్రమంలో వరద ఉధృతికి అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఒకరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. మాల్ నుంచి కిష్టారాంపల్లి కి కూలీలతో వెళ్తున్న ఆటో కురంపల్లి వద్ద వాగు దాటే క్రమంలో బోల్తా పడంతో కొట్టే రాములమ్మ(60) అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురు కూలీలు గాయపడ్డారు.
Next Story