రౌడీషీటర్‎పై దాడి

by  |
రౌడీషీటర్‎పై దాడి
X

దిశ, వెబ్‎డెస్క్: చిత్తూరు జిల్లా మదనపల్లిలో రౌడీషీటర్‎పై దాడి జరిగింది. సోమవారం ఉదయం రౌడీషీటర్‎ శంకర్‎పై ప్రత్యర్థులు కత్తులతో దాడికి దిగారు. ఈ దాడిలో శంకర్‎కు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికుల సమచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శంకర్‎ను స్థానిక ఆస్ప్రత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జంట హత్యల కేసులో నిందితుడిగా శంకర్ ఉన్నారు.

Next Story