- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: నాగర్కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. తెలకపల్లి మండలం గౌతపల్లికి చెందిన బక్కమ్మ (45) హైదరాబాద్కు వలస వెళ్లి అనారోగ్యంతో చనిపోయింది. ఈ క్రమంలో మహిళ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గ్రామానికి తీసుకురాగా స్థానికులు అనుమతించలేదు. కరోనా సోకి చనిపోయిందన్న అనుమానంతో.. గ్రామంలో అంత్యక్రియలు కూడా నిర్వహించొద్దని వాగ్వాదానికి దిగారు. ఈ విషయం కలెక్టర్కు తెలిసి.. అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా కేంద్రంలో మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
tags: Woman Dead, Nagar Kurnool, Telakapalli, Kothapalli, Collector, Hyderabad
Next Story