శేషాచలంలో టాస్క్‌ఫోర్స్ కూంబింగ్

by  |
శేషాచలంలో టాస్క్‌ఫోర్స్ కూంబింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్ అధికారులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. చిట్టిచెర్ల అటవీప్రాంతంలో తారసపడ్డ 8 మంది స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందులో ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు ఎర్రచందనం దుండగులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఆరుగురు స్మగ్లర్ల కోసం సోమవారం కూడా గాలింపు చర్యలు చేపట్టారు.


Next Story