- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్:
మల్కాజిగిరిలో మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి మంత్రి కేటీఆర్ శుక్రవారం పర్యటించారు. నాలాలపై అక్రమ నిర్మాణాల వల్లే లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చివేస్తామని ఆయన చెప్పారు. మల్కాజిగిరిలో నాలాలపై సుమారు 400 అక్రమ కట్టడాలు ఉన్నాయని తెలిపారు. మల్కాజిగిరి వాసులు సహకరిస్తే అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని ఆయన వెల్లడించారు. ఎవరైనా అడ్డం వస్తే ప్రభుత్వానికి ముంపు బాధితులు అండగా ఉండాలని ఆయన కోరారు.
Next Story