ఏపీలో మద్యం కొనుగోళ్ల కోసం టెండర్ కమిటీ నియామకం

by  |
AP government
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మద్యం కొనుగోళ్ల కోసం టెండర్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ గోపాల్ రెడ్డి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. దేశంలో తయారైన మద్యం, విదేశీ మద్యం, బీర్ల కొనుగోలు టెండర్లను ఖరారు చేసేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఆయా కంపెనీలతో మద్యం కొనుగోలు టెండర్లను ఖరారు చేసేందుకు త్రి సభ్యకమిటీ ఏపీబీసీఎల్ తరపున సంప్రదింపులు జరపనుంది. అంతేకాదు రాష్ట్రంలో విక్రయించే మద్యానికి ధరల్ని సైతం త్రి సభ్య కమిటీ ఖరారు చేయనుంది.

Next Story