ఏపీ ప్రభుత్వ కీలక ఉత్తర్వులు

by  |
AP government
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం గురువారం కీలక ఉత్వర్తులను జారీ చేసింది. మత సామరస్యాన్ని కాపాడేలా కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మత సామరస్య కమిటీలను నియమించనున్నారు. రాష్ట్ర స్థాయి మత సామరస్య కమిటీలన్నీ సీఎస్ నేతృత్వంలో పనిచేయనున్నాయి. జిల్లా స్థాయి కమిటీలన్నీ కలెక్టర్ల నేతృత్వంలో విధులను నిర్వర్తించనున్నాయి.



Next Story

Most Viewed