- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: ఏపీ ప్రభుత్వం గురువారం కీలక ఉత్వర్తులను జారీ చేసింది. మత సామరస్యాన్ని కాపాడేలా కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మత సామరస్య కమిటీలను నియమించనున్నారు. రాష్ట్ర స్థాయి మత సామరస్య కమిటీలన్నీ సీఎస్ నేతృత్వంలో పనిచేయనున్నాయి. జిల్లా స్థాయి కమిటీలన్నీ కలెక్టర్ల నేతృత్వంలో విధులను నిర్వర్తించనున్నాయి.
Next Story