‘గురువులను దైవంగా పూజించే దేశం మనది’

by  |
‘గురువులను దైవంగా పూజించే దేశం మనది’
X

దిశ, వెబ్‌డెస్క్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గురువులను దైవంగా పూజించే సాంప్రదాయం మన దేశానిది అని అన్నారు. మనకు విద్య, వివేకం, విలువ నేర్పి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురువులను వందనాలు తెలిపారు.



Next Story

Most Viewed