శ్రీవారి సేవలో అనిల్ అంబానీ

by  |
శ్రీవారి సేవలో అనిల్ అంబానీ
X

దిశ, రాయలసీమ: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ తిరుమల శ్రీవారిని ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. టీటీడీ అధికారులు అనిల్ అంబానీకి దర్శన ఏర్పాట్లు చేశారు.

Next Story

Most Viewed