- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఏపీలో నెక్ట్స్ సీఎం ఆయననే.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్డెస్క్ : ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సెలబ్రిటీల జాతకాలు చెబుతూ చాలా ఫేమస్ అయ్యాడు. ముఖ్యం సమంత, నాగచైతన్య విడిపోతారని చెప్పిన విషయం తెలిసిందే, అది నిజం కావడంతో వేణు స్వామి చాలా ఫేమస్ అయ్యారు, ఆ తర్వాత అటు సినీ తారల, ఇటు రాజకీయ ప్రముల జాతకాలను వెల్లడిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు.
అయితే తాజాగా ఈయన 2024లో ఏపీ సీఎం ఎవరనేదానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 జగన్ జాతకం ప్రకారం ఆయనను టార్గెట్ చేయాలి అనుకుంటే 2022 ఏప్రిల్ 25 లోపు ఆయన టార్గెట్ చేయాలి అని ఆ సమయంలో ఆయనకు అష్టమ శని నడుస్తున్న నేపథ్యంలో ఆయనను ఎవరైనా అధిగమించవచ్చు.. ఆ సమయం దాటిపోయిందంటే ఇక ఎవరు ఏమి చేయలేరు. 2019లో జగన్ కి జాతక పరంగా మొదలైన అదృష్టం 2022 ఏప్రిల్ 1వ తేదీకి ముగిసిపోయింది. అంటే ఏప్రిల్ 2 2022 నుంచి రాజకీయంగా చాలా రాష్ట్రాలలో రాజకీయపరమైన మార్పులు కూడా వస్తున్నాయి. ఇక 2024 లో ఎవరు ఏం చేసినా సరే ఏపీ సీఎం జగన్ రెడ్డి అవుతారు.ఆయనకు బుధ మహర్దశ మొదలైంది. ఆయన జాతకం ప్రకారం మూడు సార్లు సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.