- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TTD ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం
తిరుమల(Tirumala)లో ఇవాళ(మంగళవారం) టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ(TTD) ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది.

X
దిశ,వెబ్డెస్క్: తిరుమల(Tirumala)లో ఇవాళ(మంగళవారం) టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ(TTD) ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఆలయ ఈవో శ్యామలరావు(EO Shyamalarao), అదనపు ఈవో వెంకయ్య చౌదరి(Venkaiah Chowdary), బోర్డు సభ్యులు హాజరయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో బోర్డు సభ్యులు పలు అంశాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశాన్ని బోర్డు అంతర్గతంగా నిర్వహిస్తోంది. తిరుమల భక్తులకు టీటీడీ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుంది.
Next Story






