- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విహార యాత్రలో విషాదం.. డ్యాంలో ఈతకు వెళ్లి ముగ్గురు గల్లంతు
విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: విహార యాత్ర(Excursion)లో విషాదం చోటు చేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం సివి(CV)ని గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆదివారం కావడంతో జంఝావతి రబ్బర్ డ్యాం(Janjhavati Rubber Dam)కు వెళ్లారు. డ్యాంలో దిగి ఈత కొడుతుండగా నీటిలో గల్లంతయ్యారు. కొద్దిసేపటికే నీటిలో మునిగిపోయి కొట్టుకుపోయారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్న పోలీసులు.. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story






