- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్కు సీబీఐ కోర్టు గుడ్ న్యూస్.. యూరప్ వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సీబీఐ కోర్టు గుడ్ న్యూస్ తెలిపింది...

X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(Former Cm Ys Jagan)కు సీబీఐ కోర్టు(Cbi Court) గుడ్ న్యూస్ తెలిపింది. యూరప్(Europe) వెళ్లేందుకు అనుమతించింది. అక్టోబర్ 1 నుంచి 30 మధ్య యూరప్ వెళ్లేందుకు అనుమతించాలని జగన్ తరపున దాఖలైన పిటిషన్పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. 15 రోజులు అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. నవంబర్ 14లోపు కోర్టుకు జగన్ వ్యక్తిగతంగా హాజరుకావాలని సూచించింది. అలాగే విదేశాల నుంచి ఎప్పుడు వచ్చారని అంశాలను వివరించాలని సీబీఐ కోర్టు ఆదేశించింది.
Next Story






