- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిక్కర్ కేసు నిందితులకు బిగ్ షాక్.. ఆరు పిటిషన్లు డిస్మిస్
by Vemula.Srinu Prasad |
లిక్కర్ స్కాం కేసు నిందితులకు బిగ్ షాక్ తగిలింది...

X
దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ స్కాం కేసు(Liquor Scam Scam) నిందితులకు బిగ్ షాక్ తగిలింది. ఆరుగురు నిందితులు ఏ31 ధనుంజయరెడ్డి, ఏ32 కృష్ణమోహన్రెడ్డి, ఏ33, ఏ4 వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు(Acb Court) డిస్మిస్ చేసింది. ఇప్పటికీ పలుమార్లు ఎదురుదెబ్బ తగిలినా మళ్లీ బెయిల్(Bail) కోసం ప్రయత్నం చేశారు. తాజాగా విచారణ చేపట్టిన ధర్మాసనం నిందితుల పిటిషన్లను డిస్మిస్ చేసింది. దీంతో మరోసారి కూడా లిక్కర్ కేసు నిందితులకు నిరాశ ఎదురైంది.
కాగా గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం(Government) లిక్కర్ అమ్మకాలు చేపట్టింది. అయితే ఈ అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని సిట్ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు విచారణ చేపట్టారు. దీంతో అక్రమాలు జరిగినట్లు నిర్దారణ అయింది. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Next Story






