- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Nellore: యానాదుల సంక్షేమంపై నారా లోకేశ్ కీలక ప్రకటన
Nellore: యానాదుల సంక్షేమంపై నారా లోకేశ్ కీలక ప్రకటన
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: యానాదుల సంక్షేమంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీల వర్షం కురిపించారు. నెల్లూరు జిల్లా కలవాయి మండలంలో ఆయన యువగళం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా యానాదుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ భూములును ప్రభుత్వం తీసుకుందని లోకేశ్ ఎదుట యానాదులు వాపోయారు. చలించి పోయిన నారా లోకేశ్ వారికి కీలక హామీలు ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యానాదులకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఇళ్లు కూడా నిర్మించి ఇస్తామని చెప్పారు. వైసీపీ తీసుకున్న భూములను తిరిగి ఇస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. అధికారింలోకి వచ్చిన 100 రోజుల్లో రోడ్లు కూడా వేస్తామని నారా లోకేశ్ పేర్కొన్నారు.
Next Story