- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దళితులపై దాడులు పెరిగాయి.. రచ్చబండలో షర్మిల ప్రభుత్వంపై ఫైర్
by Disha Web Desk 14 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో దళితుల మీద దాడులు పెరిగిపోయాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ప్రభుత్వంపై మండిపడ్డారు. కొవ్వూరులో రాజన్న రచ్చబండ వద్ద ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో దళితులపై దాడులు, బెదిరిస్తున్నారు.. హత్యలు చేస్తున్నారన్నారు. సాక్ష్యాత్తు రాష్ట్ర హోమ్ మంత్రి దళితురాలై ఉండి కూడా దళితులపై దాడులను ఆపలేకపోతున్నారని అన్నారు.
ఇంకా ఆ పదవిలో ఉండి ఏమీ ఉపయోగమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే దళితులకు రక్షణ అని తెలిపారు. యువతకు ఉద్యోగాలు, రైతులకు గిట్టుబాటు ధరలు, మహిళలకు స్వయం సమృద్ది, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా.. రాజధాని నిర్మించుకోవాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా కాంగ్రెస్ రావాలన్నారు. అందుకే చెబుతున్నా.. ఇది రాజశేఖర్ రెడ్డి పార్టీ.. ఇందిరమ్మ రాజ్యం, రాజన్న సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమని పిలుపునిచ్చారు.
Next Story