- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొంగిన అలుగు.. రాకపోకలు బంద్
కర్నూలు జిల్లాలో వర్షం దంచికొడుతోంది. ...

X
దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా(Kurnool District)లో వర్షం(Rain) దంచికొడుతోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పలు కాలనీలు, ప్రభుత్వ కార్యాలయాలు నీట మునిగాయి. ఆత్మకూరు మండలం సిద్ధాపురం అలుగు పొంగింది. దీంతో కర్నూలు(Kurnool)- గుంటూరు(Guntur) మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఎమ్మిగనూరు గాంధీనగర్(Emmiganur Gandhinagar) జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆదోని రామజల చెరువు పొంగిపొర్లింది. దీంతో సమీపంలోని పంటల్లోకి నీరు చేరింది.
Next Story






