- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ములకలచెరువు నకిలీ మద్యం కేసు.. మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
రాష్ట్రంలో ములకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందితులు A15 బాలాజీ, ఏ20 సుదర్శన్లను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.

X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో ములకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందితులు A15 బాలాజీ, ఏ20 సుదర్శన్లను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. తండ్రి బాలాజీ, కుమారుడు సుదర్శన్ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను తంబలపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అనంతరం వారిని మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. ఏ1 జనార్దన్రావుకు వీరిద్దరూ స్పిరిట్ సరఫరా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే.
Next Story






