Ap Capitalపై మంత్రి బొత్స మరోసారి కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2022-11-28 14:20:41  IST  )

వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అమరావతి నిర్మాణాలపై సుప్రీంకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. అమరావతిపై యూటర్న్ తీసుకోలేదని బొత్స తెలిపారు..

Ap Capitalపై మంత్రి బొత్స మరోసారి కీలక వ్యాఖ్యలు
X

దిశ వెబ్ డెస్క్: వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అమరావతి నిర్మాణాలపై సుప్రీంకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. అమరావతిపై తాము ఎప్పుడూ యూటర్న్ తీసుకోలేదని బొత్స తెలిపారు. అమరావతితో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమను అభివృద్ధి చేస్తామని బొత్స స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

విశాఖ నుంచి Cm Jagan పాలన.. ముహూర్తం ఖరారు!

Next Story