- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Tipper Lorry mayhem: ముగ్గురు ఎంసీఏ విద్యార్థులకు తీవ్రగాయాలు
by Disha Web Desk 16 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: కృష్ణా జిల్లా బందరు మండలం కృష్ణా యూనివర్సిటీ వద్ద టిప్పర్ బీభత్సం సృష్టించింది. యూనివర్సిటీ నుంచి విజయవాడ నగరానికి వెళ్తున్న విద్యార్థులను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ముగ్గురు విద్యార్థులు కృష్ణా యూనివర్సిటీలో ఎంసీఏ చేస్తున్న పవన్, దీపిక, సుప్రజలుగా గుర్తించారు. అయితే వీరిలో పవన్, సుప్రజల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story