- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Kandukur Incident : చంద్రబాబుపై జగన్ ఫైర్
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్ డెస్క్: కందుకూరు ఘటనపై ఏపీ సీఎం జగన్ ఘాటుగా స్పందించారు. కందుకూరులో 8 మందిని చంపేశారని ఇంత కన్నా ఘోరం ఉంటుందా అని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల్లో షూటింగ్ కోసం 29 మందిని బలిగొన్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయం అంటే షూటింగ్లు, డైలాగ్లు కాదన్నారు. రాజకీయం అంటే డ్రామాలు కాదన్నారు. రాజకీయం అంటే పేద కుటుంబాల్లో మార్పు తీసుకురావడం అన్నారు. జనం రాకపోయినా వచ్చినట్లు చూయించేందుకు ఇరుకు సంధుల్లో టీడీపీ సభ పెట్టిందన్నారు. ఫోటో షూట్, డ్రోన్ షాట్ల కోసం చంద్రబాబు కందుకూరు సభ నిర్వహించారని మండి పడ్డారు.
Also Read...
Next Story