- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాజుల అలంకరణలో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ
ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారు బుధవారం భక్తులకు గాజుల అలంకరణలో దర్శనమిచ్చారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారు బుధవారం భక్తులకు గాజుల అలంకరణలో దర్శనమిచ్చారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ప్రతి ఏడాది కార్తీక మాసంలో గాజుల అలంకరణలో అమ్మవారి దర్శనమిస్తుంటారు. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది సైతం అమ్మవారు ప్రజలకు గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి మూల విరాట్తో పాటు, ఆలయ ప్రాంగణమంతా గాజులతో ఆలయ అధికారులు అలంకరించారు. గాజుల అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు.
Next Story






