- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆర్టీసీ బస్సు ఢీ కొని ఫారెస్ట్ ఆఫీసర్ మృతి
by Disha Web Desk 13 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టీసీ బస్సు ఢీ కొని ఫారెస్ట్ ఆఫీసర్ మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తుమ్మల తలుపూరు వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తుమ్మల తలుపూరు ఫారెస్ట్ బీట్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సుధాకర్.. విధి నిర్వహణలో భాగంగా బైక్పై వెళ్తుండగా సైదాపురం మండలం తుమ్మలతలుపూరు మలుపు వద్ద ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో సుధాకర్ తలకు తీవ్ర గాయాలు కావడంతో.. మెరుగైన చికిత్స నిమిత్తం పొదలకూరుకు తరలించారు. అయితే మార్గ మధ్యలో సుధాకర్ మృతి చెందాడు. మృతుడిది నెల్లూరు రూరల్ మండలం చెముడుగుంటగా తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story