- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP: మ్యాన్ హోల్ కోసం తవ్విన గుంతలో పడి..
by Thanuru Gopichand |
జయవాడ గులాబ్ మొహిద్దీన్ వీధిలో విషాదం నెలకొంది.

X
దిశ డైనమిక్ బ్యూరో : ఏపీలో భారీవర్షాలు కురుస్తున్నాయి.రాజధాని నగరం అయిన విజయవాడలో వానలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడ గులాబ్ మొహిద్దీన్ వీధిలో విషాదం నెలకొంది. మ్యాన్హోల్ కోసం తవ్వినగుంటలో పడి వ్యక్తి మృతి చెందాడు. మృతుడు మధుసూదన్గా గుర్తించారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదని బాధితుల ఆవేదన చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






