- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Ap News: 12న సామర్లకోటకు సీఎం జగన్
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 12న కాకినాడ జిల్లా సామర్లకోటలో పర్యటించనున్నారు. పేదల కోసం నిర్మించిన గృహాలను ఆయన ప్రారంభించనున్నారు. సామర్లకోటలో ఇప్పటికే సీఎం పర్యటించాల్సి ఉంది. కానీ మూడుసార్లు వాయిదా పడింది. అయితే అధికారులు మాత్రం 50 రోజులుగా సామర్లకోటలోనే ఉండి షేర్ వాల్ టెక్నాలజీతో గృహాలను నిర్మిస్తున్నారు. ఈ నెల 12న సీఎం జగన్ సామూహిక గృహ ప్రవేశాలు చేపడతారు. అనంతరం ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్లో ప్రసంగిస్తారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టించారు. సీఎం జగన్ సామర్లకోట వచ్చి తిరిగి వెళ్లే వరకూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
Next Story