- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ.. అతితక్కువ సమయంలో సర్వదర్శనం
by Naga Rani Yarlagadda |
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. ప్రస్తుతం 9 కంపార్టుమెంట్లలో భక్తులు ఉండగా దర్శనానికి..

X
దిశ, వెబ్డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. ప్రస్తుతం 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. SSD /DD టోకెన్లు ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 2-3 గంటల సమయం పడుతుందని తెలిపింది. కొత్తగా క్యూలైన్లలోకి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనానికి 9 గంటల సమయం పట్టవచ్చని టీటీడీ పేర్కొంది.
నిన్న (శుక్రవారం) స్వామివారిని 65,717 మంది భక్తులు దర్శించుకోగా..22,445 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. అలాగే నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
Next Story






