- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఢిల్లీ కేంద్రంగా మారిన ఏపీ రాజకీయాలు.. రేపు ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీ రాజకీయాలు ఢిల్లీ వేదికగా మారిపోయాయి. బీజేపీతో పొత్తుల విషయంలో ఇప్పటికే ఒకసారి పవన్ కల్యాణ్ అమిత్ షాతో భేటీ కాగా నిన్న చంద్రబాబు నాయుడు కూడా షాతో భేటీ అయ్యి పొత్తులపై చర్చించారు. ఈ రోజు హైదరాబాద్ వచ్చాక మరోసారి పవన్ కల్యాణ్ నివాసంలో చంద్రబాబు భేటీ కానున్నారు.
ఇదిలా ఉంటే.. ఈరోజు రాత్రి ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అలాగే రేపు ఉదయం ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ అయ్యే అవకాశం ఉందని.. ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. కానీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఏపీ ప్రధాన పార్టీ లీడర్స్ అందరూ.. బీజేపీతో వరుస సమావేశాలు నిర్వహించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది.
Next Story