- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
MP YS అవినాష్రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేశారు. సీబీఐ అధికారులు పులివెందులలోని ఎంపీ నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 6వ తేదీన తప్పనిసరి విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, అధికారులు వచ్చినప్పుడు ఎంపీ అవినాష్ ఇంట్లో లేకపోవడంతో ఆయన తండ్రి భాస్కర్రెడ్డికి నోటీసులు అందజేసి వెళ్లారు. ఇప్పటికే అవినాష్ను రెండుసార్లు విచారించిన సీబీఐ.. ఇప్పుడు మరోసారి విచారించేందుకు సిద్ధమైంది.
Next Story