- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Chandrababu ఎఫెక్ట్: AP government సంచలన నిర్ణయం
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజల భద్రత దృష్ట్యా రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధిస్తూ రాష్ట్ర హోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు నిర్ణయించిన ప్రదేశంలో మాత్రమే సభలు పెట్టాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ సభలకు కూడా షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని సూచనలు చేసింది. వీటిని ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. కాగా, ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన గుంటూరు, కందుకూరు సభల్లో జనం భారీ సంఖ్యలో పాల్గొని, తొక్కిసలాటలు జరిగి పలువురు మరణించిన నేపథ్యంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
Also Read..
Next Story