- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఆయన రేపు సాయంత్రం పీఎం మోడీని కలవనున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఆయన రేపు సాయంత్రం పీఎం మోడీని కలవనున్నారు. అనంతరం హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన దాదాపు రూ.10 వేల కోట్ల పెండింగ్ నిధుల గురించి సీఎం జగన్ ప్రధాని మోడీతో, హోంమంత్రి అమిత్ షాతో చర్చించనున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.
Next Story






