- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్
by Dishafeatures2 |
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఆయన రేపు సాయంత్రం పీఎం మోడీని కలవనున్నారు. అనంతరం హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన దాదాపు రూ.10 వేల కోట్ల పెండింగ్ నిధుల గురించి సీఎం జగన్ ప్రధాని మోడీతో, హోంమంత్రి అమిత్ షాతో చర్చించనున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.
Next Story