- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీ రైడ్స్... రెడ్ హ్యాండెడ్గా చిక్కిన ఇద్దరు ఉద్యోగులు
విశాఖలో ఏసీబీ రైడ్స్ కలకలం రేపింది....

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)లో ఏసీబీ(Acb) రైడ్స్ కలకలం రేపింది. లంచం అడిగిన ఇద్దరు ఉద్యోగులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భూమికి సంబంధించిన విషయంలో ఓ వ్యక్తి నుంచి ములగాడ ఎమ్మార్వో కార్యాలయం సర్వేయర్ సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్ నగేశ్ రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించారు. ఈ మేరకు పథకం ప్రకారం ఎమ్మార్వో కార్యాలయంపై అధికారులు దాడులు చేశారు. సత్యనారాయణ, నగేశ్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.
Next Story






