- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, డైనమిక్ బ్యూరో : నటుడు నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన ఈరోజు బసవతారకం ఆసుపత్రి ప్రముఖులతో కలిసి ముంబైలోని నేషనల్స్టాక్ఎక్స్ఛేంజ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనను ఎక్స్ఛేంజ్ సందర్శనకు గౌరవంగా గంట మోగించాలని ఎన్ఎస్ఈ అధికారులు కోరారు. దీంతో ఆయన గంట మోగించారు. స్టాక్ ఎక్స్ఛేంజ్లో బెల్ మోగించిన మొదటి దక్షిణ భారతీయ నటుడిగా ఘనతను బాలకృష్ణ సొంతం చేసుకున్నారు.
Next Story






