- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఇంజినీరింగ్ విద్యార్థిని పావని(19) ఆత్మహత్యా్యత్నం చేసింది. బ్లేడ్తో గొంతుకోసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండటంతో దగ్గర్లోని ఆస్పత్రికి తరలిచారు. విషయం తెలిసుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ప్రేమ వ్యవహారంలో తలదూర్చిందని, పలువురు విద్యార్థినిని బెదిరింపులకు గురిచేశారు. దీంతో యువతి ఈ దారుణానికి యత్నించిందని పోలీసులు నిర్ధారించారు.
Next Story