- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లేడ్తో గొంతుకోసుకున్న విద్యార్థిని.. కారణం ఇదే!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఇంజినీరింగ్ విద్యార్థిని పావని(19) ఆత్మహత్యా్యత్నం చేసింది. బ్లేడ్తో గొంతుకోసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండటంతో దగ్గర్లోని ఆస్పత్రికి తరలిచారు. విషయం తెలిసుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ప్రేమ వ్యవహారంలో తలదూర్చిందని, పలువురు విద్యార్థినిని బెదిరింపులకు గురిచేశారు. దీంతో యువతి ఈ దారుణానికి యత్నించిందని పోలీసులు నిర్ధారించారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఇంజినీరింగ్ విద్యార్థిని పావని(19) ఆత్మహత్యా్యత్నం చేసింది. బ్లేడ్తో గొంతుకోసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండటంతో దగ్గర్లోని ఆస్పత్రికి తరలిచారు. విషయం తెలిసుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ప్రేమ వ్యవహారంలో తలదూర్చిందని, పలువురు విద్యార్థినిని బెదిరింపులకు గురిచేశారు. దీంతో యువతి ఈ దారుణానికి యత్నించిందని పోలీసులు నిర్ధారించారు.
Next Story






